
అద్దంకి భవిష్య హై స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులుఅద్దంకి పట్టణంలోని భవిష్య హై స్కూల్ లో10వ తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో,విద్యార్థుల ఫలితాలు మెరుగుపడాలనే లక్ష్యంతోప్రత్యేక శ్రద్ధతో అదనపు తరగతులను నిర్వహిస్తున్నారు.ఈ ప్రత్యేక తరగతుల్లో📘 ముఖ్యమైన పాఠాల పునశ్చరణ📝 పరీక్షలపై అవగాహన⏱️ టైమ్ మేనేజ్మెంట్ సూచనలు❓ విద్యార్థుల సందేహాలకు స్పష్టమైన వివరణవంటి అంశాలపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి,పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలాభవిష్య హై స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందంనిరంతరం కృషి చేస్తోంది.
ఈ వార్తను షేర్ చేయండి
